ఎమ్మెల్యే యశస్వీనిరెడ్డి. నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పిన మైనార్టీ నాయకులు.

తొవ్వ.తొర్రూరు. సెప్టెంబర్.20;
.తొర్రూరు మండలం ఖానాపురం గ్రామం లోని ఈద్గా పనులు పెండింగ్లో ఉన్నందున ఎమ్మెల్యే యశస్విని
కి పాలకుర్తి నియోజకవర్గఇన్చార్జి ఝాన్సీ రెడ్డి ని కలిసి సమస్యని తెలుపడం తో వెంటనే స్పందించి ఈద్గా పనులు పూర్తి చేయడానికి నాలుగు లక్షలు మంజూరు చేశారు. శుక్రవారం గ్రామ ముస్లిం మైనార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శుక్రవారం పనులకు శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ పాషా. కాంగ్రెస్ నాయకులు మిత్తింటి హరీష్, రామచంద్రు బచ్చలి లచ్చయ్య సోమయ్య మల్లి బాబు ఎండి హాజరత్ ఎండి మురుషద్దీన్ అక్బర్ అబ్దుల్లా మైదిన్ ఎండి బషీర్ తదితర నాయకులు పాల్గొన్నారు